12, మే 2018, శనివారం

ఇదండి మన న్యూస్ ఛానల్స్ నిర్వాకం...!!

న్యూస్ ఛానల్స్ కి చెప్పడానికి ఏమి లేకపోతే నిన్నటివో,  మెున్నటివో వార్తలు చెప్పండి పర్లేదు  కాని తిరుపతిలో ప్రధానమంత్రికి లడ్డూ ప్రసాదం పెట్టారు.  ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కింద కూర్చుని లడ్డు తింటున్నారు అని చెప్పినట్టుగా  ఇప్పుడే చూసిన వార్త ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు రెస్ట్ రూమ్ కి వెళ్ళారని టి వి లో చెప్పడం. కాస్త జనానికి పనికివచ్చే విషయాలు చెప్పండి బాబు మీకు పుణ్యముంటుంది....

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner