6, డిసెంబర్ 2018, గురువారం

అందరికి ఆత్మీయ ఆహ్వానం...!!

నా రాతలు కొన్ని "అంతర్లోచనాలు" అన్న పేరుతో పుస్తకంగా 15 డిసెంబర్ 2018 శనివారం సాయంత్రం 6 గంటలకు విజయవాడ ఠాగూర్ స్మారక గ్రంధాలయంలో రాబోతోంది.

పిలవలేదని అలగకుండా, నా మతిమరుపును మన్నించి, ఇది నా ఆత్మీయ ఆహ్వానంగా భావించి అందరూ తప్పక రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...

మంజు యనమదల

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి

Related Posts Plugin for WordPress, Blogger...
 

కబుర్లు కాకరకాయలు © 2008. Template Design By: SkinCorner