
అంతా అయిపోయాక విఫలమయ్యాం అని చెప్పుకోడం తప్ప ఏమి వుండటం లేదు. కౄరులకు క్షమాభిక్ష పెట్టడం మళ్ళి సమాజం లోకి స్వేచ్చ గా వదిలేయడమే మన ప్రభుత్వం చేస్తోంది ఇప్పుడు.
ఇది ఎంత వరకు న్యాయం గా వుందో ఒక్క సారి ఆలోచించండి ప్రతి ఒక్కరు....!!
మౌనం గానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది ఎదిగిన కొద్ది ఒదగమని అర్ధమందులో ఉంది.............. అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలినచోటే కొత్తచిగురు కనిపిస్తుంది
మౌనంగా వుంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి అందరికి....నాకు నా ఆలోచనలను అందరితో పంచుకోవాలని అనిపించి ఇది మొదలు పెట్టాను....మీ సలహాలు సూచనలు నాకందిస్తారని అనుకుంటూ....
చిన్నప్పటి నుంచి ఏదో చేయాలని వుండేది, అది కవితైనా, కధైనా వ్యాసమైనా, జీవితమైనా ఏదో ఒకటి... కనీసం ఒక్కరికి మనం మంచి చేయగలిగితే చాలు అనిపించేది. అమెరికాలో వున్నప్పుడు రోజు న్యూస్ పేపర్స్ లో అప్పుడే పుట్టిన పిల్లలని వదిలేసిన లేదా చంపేసిన సంఘటనలు ఎన్నో చదివి చాలా బాధ అనిపించేది....అలాంటి మానసిక సంఘర్షణల కి ఎన్నిటికో... ఒక రూపం నేను మొదలు పెట్టిన "URLC ట్రస్ట్"...ముందు ముందు మీ అందరి సహకారాన్ని సహాయాన్ని ఆశిస్తూ....నాలో వున్న నన్ను మీ ముందు ఉంచే ఈ చిరు యత్నమే.......
6 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
చిన్నారి వైష్ణవి కొలిమిలో మసైన తరువాత పరిశీలనలో తేలిన విషయాలుఃప్రకాశం బ్యారేజి, కనకదుర్గవారధి,కృష్ణానది ఎన్నో హత్యలకు మూగసాక్షులుగా ఉన్నాయి.
విజయవాడ నగర నేరగాళ్లు హత్యలు చేసి మృతదేహాలను తాడేపల్లిమండలం సీతానగరం లో పడవేస్తున్నారు.మహిళలను వంచించి, మోసగించి వారిని శారీరకంగా, ఆర్థికంగా దోచుకుని తాడేపల్లి ఏరియావైపు తీసుకువచ్చి దారుణంగా హతమారుస్తున్నారు.విజయవాడ-మంగళగిరి బైపాస్రోడ్డు వెంబడి మృతదేహాలను కాల్చివేస్తున్నారు.కృష్ణానది దాటించి కృష్ణాయపాలెం వద్ద మృతదేహాలను గోనెసంచిలో కుక్కి కొండవీటివాగులో గిరాటేసి వెళ్లిపోతున్నారు. కృష్ణానదిలో తేలియాడే శవాలను ఇటునుంచి అటు, అటు నుంచి ఇటు నెట్టివేసుకుంటూ తమ పరిధి కాదంటూ తప్పించుకుంటున్నారు.మంగళగిరి నుంచి కృష్ణాకెనాల్ జంక్షన్ వరకు హతుల మృతదేహాలను రాత్రివేళల్లో రైల్వేట్రాక్పై పడవేస్తున్నారు.కిడ్నాప్ చేసి తాడేపల్లి బకింగ్హామ్ కెనాల్ వద్ద వాహనాలు మార్చి తీసుకువెళుతున్నారు. తాడేపల్లిని కూడా విజయవాడ పోలీసు పరిధిలోకి తేవాలి.
ముద్దులొలికే చిన్నారీ..ఎంత బాధ అనుభవించావో చని పోయే ముందు..తలచుకొంటేనే కన్నీళ్లు ఆగట్లేదమ్మా...నీకు, నాకు ఏ రక్త సంబంధం లేక పోయినా మనసు కకా వికలమైపోయింది తల్లీ... నిన్ను కాపాడుకోలేక పోయినందుకు మమ్మల్నందర్నీ క్షమించమ్మా..
ఒక్క మానవహక్కుల ముండాకొడుకు ఇప్పుడు పెదవి విప్పడే.
మానవత్వం మంటగలిసింది దారుణం !
ఇది వర్గీయ/ జెండర్ దృష్టితో చూడాల్సిన కేసు కాదు. ఆధునికకాలంలో బాంధవ్యాలు ఎలా డబ్బు చుట్టూ తిరుగుతున్నాయో, ఎలా పాడైపోతున్నాయో తెలిపే కేసు. వాళ్ళు ప్రభాకరరావుని నిర్వంశం చేయదల్చుకుని అతని కూతురితో పాటు అతని కొడుకైన తేజేష్ ని కూడా కిడ్నాప్ చేశారు. కానీ తేజేష్ సమయస్ఫూర్తిగా తప్పించుకొని పారిపోయాడు. ఆ పని చిన్నారి వైష్ణవి వల్ల కాలేదు.
hi anna blog keka undi
naku baga nachindi
nenu kuda oka blog chesanu
adi kuda oka sari chudu
www.crazy500.blogspot.com
na id sudheer.463@gmail.com
kepp in touch with me
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి