నవంబరు 22, 23 తేదీల్లో జరిగిన నవమల్లెతీగ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 2025 లో నా రెక్కల పుస్తకం “గాలివాటం” ఆవిష్కరణ మా దివిసీమ గాంధీ “డాక్టర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్” గారి చేతుల మీదుగా జరిగింది.
కలిమిశ్రీ గారికి మిగతా పెద్దలు అందరికి మనఃపూర్వక కృతజ్ఞతలు.


0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి