ఓరోజు పంచభక్ష్య పరమాన్నాలు పెట్టారని సంతోషపడితే తర్వాత కోల్పోయిన జీవితం తిరిగిరాదని ఎప్పటికి తెలుస్తుంది?
పెట్టినవారు మహా సంతోషంగా వున్నారు. నష్టం ఏమిటన్నది నీ తెలివికే తెలియాలి. తేనెల మాటల మూటలు జీవితాలను బాగు చేయలేవని తెలుసుకో. చివరాఖరికి ఏలిముద్రల చేతిలో ఎర్రిపప్పవైపోయావు కదా!

0 మీరేమనుకుంటున్నారో.....చెప్పేయండి:
కామెంట్ను పోస్ట్ చేయండి
తెలుగులో రాయడానికి www.lekhini.org కి వెళ్ళండి